Home Cinema Nagarjuna : ఇరవై ఏళ్ళ క్రితం నాగార్జున చేసిన మోసం.. బయట పడిన వీడియో వైరల్..

Nagarjuna : ఇరవై ఏళ్ళ క్రితం నాగార్జున చేసిన మోసం.. బయట పడిన వీడియో వైరల్..

twenty-years-back-nagarjuna-fraud-video-was-exposed-now

Nagarjuna : పూర్వం సినిమాలు తీసే విధానానికి.. ఇప్పుడు విధానానికి.. ఎలా తేడా వచ్చిందో.. అలాగే ప్రేక్షకులు అప్పుడు చూసే కోణానికి.. ఇప్పుడు చూసే కోణానికి కూడా అలాగే తేడా వచ్చింది. ఏదైనా ఒక సినిమాలో ఒక సీన్ ని అప్పట్లో ఎలా చూపించినా.. అందరూ దాన్ని పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు సినిమాలో (Nagarjuna fraud video was exposed ) ప్రతి చిన్నదాన్ని కూడా ప్రేక్షకుడు చాలా గట్టిగానే పట్టించుకుంటున్నాడు. ఎందుకంటే ఇంటర్నెట్ ప్రపంచం వచ్చిన తర్వాత అందరికీ అన్ని అందుబాటులో ఉండటం వలన.. అన్ని బాగా తెలుస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే టాలీవుడ్ కింగ్ నాగార్జున 20 ఏళ్ల క్రితం చేసిన ఒక మోసం ఇప్పుడు బయటపడింది. ఎంతో తెగ వార్తలు వస్తున్నాయి.

Nagarjuna-fraud-video-comments

నాగార్జున అంటేనే ఎంతో డీసెంటు, కామ్ గా ఉండే మనిషిని మనందరికీ తెలిసిందే. అసలు అక్కినేని కుటుంబం అంటేనే నెమ్మదితో కూడిన కుటుంబం. వాళ్లు ఏ కాంట్రవర్సీకి వెళ్ళరు. అలాంటి కుటుంబం నుంచి ఇంకా పద్ధతిగా ఉండే నాగార్జున మీద ఇంత పెద్ద నిందేమిటి? 20 ఏళ్ల క్రితం అతను చేసిన మోసం ఏమిటి? వీడియోతో (Nagarjuna fraud video was exposed ) సహా బయటపడింది అంటూ వస్తున్న కథనాలకు అర్థమేమిటి అని అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ముఖ్యంగా అక్కినేని అభిమానులైతే ఇలాంటి వార్తలు నమ్మేదే లేదు. మా నాగార్జున ఎటువంటి మోసం చేయడు అంటూ గట్టిగా నమ్మకంతో ఉన్నారు. అయితే నాగార్జున చేసిన మోసం ఏమిటో అసలు విషయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

See also  Sreeleela : ఐటెం సాంగ్ లో శ్రీలీల.. ఏ హీరోతో అంటే..

Nagarjuna-fraud-video-viral

20 ఏళ్ల క్రితం నాగార్జున కెరీర్లో మన్మధుడు అనే సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హీట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున హీరోగా, సోనాలి బింద్రే, అన్షు హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాని కె. విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నాగార్జున నిర్మించారు. మన్మధుడు సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్.. అదొక ట్రెండ్ ని క్రియేట్ చేసింది. అలాంటి సినిమాలు చాలా అరుదుగా ఉంటాయి. అయితే (Nagarjuna fraud video was exposed ) అంత సూపర్ హిట్ సినిమా ఇప్పుడు మళ్లీ కొత్తగా థియేటర్లో రిలీజ్ కూడా అయింది. అయితే అప్పుడు పెద్దగా పట్టించుకోని ప్రేక్షకులు.. ఇప్పుడు ఆ సినిమాను చూసి నాగార్జున మోసం చేశాడు అంటూ వార్తలు ప్రచారం చేస్తున్నారు.

See also  Jawan: జవాన్ లో విజ‌య్ సేతుప‌తి పాత్రని ఆ కారణంగా మిస్ చేసుకున్న మన టాలీవుడ్ హీరో..

Nagarjuna-twenty-years-back-video

ఆ సినిమాలో నాగార్జున, సోనాలి బింద్రే ఇద్దరు బ్రిడ్జ్ దాటుతూ ఉండగా ఒక సీను ఉంటుంది. నాగార్జునకి ఆ సినిమాలో నీళ్లంటే భయం. నాకు నీరు అంటే భయం.. నేను ఈ బ్రిడ్జి దాటను అంటే సోనాలి బింద్రే నా కళ్ళల్లోకి చూస్తూ అలా నడవండి అని తీసుకెళ్తూ బ్రిడ్జి దాటిస్తుంది. ఆ సినిమాలో ఆ సీన్ కి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యన ప్రేమ అనేది మొట్టమొదటిసారి అక్కడే చిగురుస్తుంది. అలాంటి సీన్ లో అప్పుడు అందరూ వాళ్ళిద్దరి కళ్ళు, నటనే చూశారు. కానీ ఇప్పుడు ప్రేక్షకులు ఆ బ్రిడ్జిని శ్రద్దగా చూశారు. ఆ బ్రిడ్జ్ ప్యారిస్ లో లేదని.. అది ఆస్ట్రేలియాలో ఎక్కడో ఉందని.. దాన్ని పారిస్ అని అప్పట్లో చెప్పి చూపించడం మోసం కదా అని.. ఏంటి నాగార్జున ఈ నయా మోసం అంటూ.. నాగ్ మీద అనేక కామెంట్లు చేస్తున్నారు. దీనితో అందరూ ఒకసారి నెట్ లోకి వెళ్లి.. ఆ వీడియోని ఒకసారి చెక్ చేసుకుంటున్నారు.