Home News kangana ranaut: కంగనా ట్విట్టర్ లో పోస్ట్ వైరల్: ఈ దేశం లో ఖాన్లను, ముస్లిం...

kangana ranaut: కంగనా ట్విట్టర్ లో పోస్ట్ వైరల్: ఈ దేశం లో ఖాన్లను, ముస్లిం హీరోయిన్లను మాత్రమే ప్రేమిస్తుంది.

కంగనా ట్విట్టర్ లో పోస్ట్ వైరల్: ఈ దేశం లో ఖాన్లను, ముస్లిం హీరోయిన్లను మాత్రమే ప్రేమిస్తుంది.

kangana ranaut:

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రణౌత్ గురించి మనందరికీ తెలిసిన విషయమే ఆమె మాట్లాడితే ముక్కు సూటిగా మాట్లాడుతది ఏదైనా విషయం చెప్తే చెంప చెల్లు మనేలాగా చెబుతుంది.

తను ఏ విషయం గురించి చెప్పాలన్నా, దేని గురించైనా మాట్లాడాలన్న సూటిగా సుత్తి లేకుండా బల్లగుద్దినట్టు మాట్లాడుతుంది.

అందుకే ఈ భామను బాలీవుడ్ టౌన్ లో ఫైర్ బ్రాండ్ గా పిలుస్తుంటారు. ఐతే మరో సారి ట్విట్టర్ వేదికగా తను విరుచుకుపడింది.

See also  Internet : మీ ఇంటర్నెట్ స్పీడ్ అమాంతం పెరిగే ఫ్రీ చిట్కా

జనవరి 25వ తారీఖున రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ ను సొంతం చేస్తుంది. అయితే సినిమాకి ముందు చాలా వ్యతిరేకత వచ్చినప్పటికీ ఎన్నో లక్షల #BoycottPathaan హ్యాక్టాగ్స్ లు వచ్చినప్పటికీ ఈ సినిమా జనాలకి నచ్చడంతో దాని ప్రభావం దాని ప్రభావం అంతగా లేదు ఎక్కడా.

సోషల్ మీడియాలో ఓ నేటిజన్ చేసిన పోస్ట్ లో  పటాన్ సినిమా విజయం సాధించినందుకు షారుక్ ఖాన్ దీపికా పదుకొనేకా అభినందనలు

See also  Anasuya: అమ్మ బాబోయ్... స్టార్ యాంకర్ అనసూయ కి వాంతులు..? అదేనా కారణం..!!

హిందువులు ముస్లింలు షారుక్ ఖాన్ సమానంగా ప్రేమిస్తారు. బహిష్కరణ వివాదాలు సినిమాకు హాని కలిగించకపోగా ఇలా సహాయపడతాయి. రొమాన్స్ తో పాటు మంచి సంగీతం అందరికీ నచ్చింది. అందుకే భారత్ సెక్యులర్ దేశమని ప్రియా గుప్తా అనే నేటిజన్ రాసింది.

కంగనా షేర్ చేస్తూ… గొప్ప విశ్లేషణ ఈ దేశం చాలా సందర్భాల్లో కేవలం ఖాన్లను మాత్రమే ప్రేమిస్తుంది, అలాగే ముస్లిం నటీనటుల పై చాలా మక్కువ చూపిస్తుంది.

కాబట్టి భారతదేశంలో ద్వేషం, ఫాసిజం ఉన్నాయని నిందలు వేయడం చాలా అన్యాయం మొత్తంగా ప్రపంచంలో భారత్ లాంటి మరొకటి దేశం లేదు. అని తనదైన స్టైల్ లో వ్యంగంగా రాసుకొచ్చింది ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.